ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న 'వ్యూహం' సినిమాలో సోనియా గాంధీని కుట్రదారుగా చూపిస్తే వర్మ బట్టలూడదీసి కొడుతామని ఏపీ పీసీసీ అద్యక్షుడు గిడుగు రుద్రరాజు హెచ్చరించారు. ఎన్నికల సమయనా జగన్…
బీఆర్ఎస్ - బీజేపీల మధ్య కోల్డ్ వార్ ఆగిపోవడంతో ఆ రెండు పార్టీల గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ప్రధానంగా బీజేపీ రెండేళ్ళుగా సంపాదించిన హైప్ ఆరిపోతుంది. ఢిల్లీ…
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్తున్న మంత్రి కేటీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానుండటం హాట్ టాపిక్ గా మారింది.…
పార్టీలోకి చేరికలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోన్న కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. కాంగ్రెస్ లోని కీలక నేతలను కారెక్కించేందుకు వ్యూహాలు సిద్దం చేశారు. టీపీసీసీ…
వైసీపీలో విజయసాయిరెడ్డి శకం ముగిసింది. ఏపీ సీఎం జగనే ఈ విషయాన్ని ప్రకటించారు. విజయసాయిరెడ్డి పార్టీకి సంబందించిన అన్ని వ్యవహారాలను చూసుకోలేడు...పార్టీ అనుబంధ సంఘాలు, సోషల్ మీడియా…
వైసీపీలో విజయసాయిరెడ్డి శకం ముగిసింది. ఏపీ సీఎం జగనే ఈ విషయాన్ని ప్రకటించారు. విజయసాయిరెడ్డి పార్టీకి సంబందించిన అన్ని వ్యవహారాలను చూసుకోలేడు...పార్టీ అనుబంధ సంఘాలు, సోషల్ మీడియా…
ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారని మరోమారు ఋజువైంది. నేతలంతా ఐక్యంగానే ఉన్నామని మీడియాకు చెబుతున్నా లోలోపల మాత్రం పార్టీ వ్యవహారాలపై…
తెలంగాణ రాజకీయ నాయకురాలు ఇందిరాశోభన్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనుందనే...? అనే ప్రచారం మళ్ళీ ఊపందుకుంది. ప్రస్తుతం స్వతంత్ర నేతగా కొనసాగుతున్న ఆమె ఏదో ఒక పొలిటికల్…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పూర్తిగా ధ్వంసమైన రంగం ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ విద్యారంగమే. ప్రభుత్వ విద్యకు సర్కార్ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విద్యాశాఖపై…
గతేడాది కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీలో సాధారణ నేతగానే ఉండిపోయారు. పార్టీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్…