Categories: healthNews

Health Tips : పాత కాలంలో మనుషులు ఎందుకు అంత ఆరోగ్యం ఉన్నారో తెలుసా… దానికి కారణం ఏంటంటే.

Health Tips : గడిచిన కాలంలో ఏప్పుడు ఆహారం అప్పుడే వండుకొని తినేసేవారు రోజు వండిన ఆహారం మరసటినాడు తినడానికి ఇష్టపడేవారు కాదు ఆహారం మిలిగితే ఉంచరు. అవసరమైతే ఆహారాన్ని పడి వేసి రాత్రికి మళ్ళీ ఆహారాన్ని తయారు చేసుకుని తీసుకుంటారు. ఇవన్నీ పాత రోజులు. కాలంలో అందరూ బిజీ అయిపోతున్నారు. దీనికి తగినట్టుగా లైఫ్ స్టైల్ లోను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుల్లో చాలామంది బిజీగా ఉండడం వల్ల రెండు రోజులుగా ఆహారాన్ని రెడీ చేసుకుని ఫ్రిడ్జ్ పెట్టుకొని తినేముందు వేడి చేసుకుని తింటున్నారు. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వండిన ఆహారాన్ని మూడు గంటల్లో గంటల లోపు లేదా గరిష్టంగా అదే రోజున తినాలి. మనం రెడీ చేసుకున్న ఆహారాన్ని వెంటనే తినకపోతే. మరుసటి రోజుకి అది తాజాగా ఉండదు. కచ్చితంగా అది పాడైపోతుంది. ఫ్రిజ్లో నిల్వచేసిన ఆహారం తినడం మంచిది కాదు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Health Tips : పాత కాలంలో మనుషులు ఎందుకు అంత ఆరోగ్యం ఉన్నారో తెలుసా

ఈరోజు వండిన ఆహారాన్ని మరుసటి రోజు తీసుకుంటే అది మిమ్మల్ని మరింత సోమరులను గా తయారు చేస్తుంది. వేడిగా ఉండిన ఆహారాన్ని రెండు గంటల్లోనే తినాలి. మరసటి రోజుకు మిగిలి ఉంటే వాటిని అవశేషాలు అంటారని ఆయుర్వేద నిప్పులు చెబుతున్నారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలలో ఎటువంటి ఎనర్జీ ఉండదని అందుకే అవి మిమ్మల్ని మరింత నీరసంగా చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. నిల్వ ఉంచిన ఆహారంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం తక్కువ ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థ పనితీరుని ప్రభావితం చేస్తుంది. తాజాగా తయారు చేసుకున్న ఆహారం మానసిక ఉల్లాసం ప్రశాంతత ఎనర్జీని అందిస్తే నిల్వ ఉంచిన ఆహారం సోమరిపోతుతనాన్ని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిల్వ ఉంచిన ఆహారం ఎందుకు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

Do you know why people were so healthy in ancient times

మిగిలిపోయిన ఆహారంలో తక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి. నిల్వ ఉంచిన ఆహారాన్ని పదేపదే తినడం వల్ల శరీరానికి ఎటువంటి శక్తి లభించదు దీనితో పాటు నీరసం సంభవించవచ్చు. రెగ్యులర్ గా నిల్వ ఉంచిన ఆహారాన్ని తినే వ్యక్తులు క్లినికల్ డిప్రెషన్లతో బాధపడే ప్రమాదం అధికంగా ఉంటుందంటున్నారు నిపుణులు. పాతకాలంలో ఫ్రిజ్లు లేనందువలన ఇప్పుడు ఆహారాన్ని అప్పుడే ఫ్రెష్ గా తయారు చేసుకుని తినేసేవారు. ఒకవేళ మిగిలిపోయిన అన్నం తినాలనుకుంటే మజ్జిగతో లేదా గంజితోను కలిపి తీసుకునేవారు. అందుకే పాతకాలం మనుషులు అంత దృఢంగా ఉండేవారు. ఈ రోజుల్లో బిజీ లైఫ్ వలన ఒక్క రోజే రెండు మూడు రోజులకు వచ్చే వంటను తయారు చేసి ఫ్రిజ్లలో పెట్టి వాటిని తింటున్నారు. ఇలా నిల్వ ఉంచిన ఆహారాన్ని తినకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago