బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అన్యాయమైన నిరుద్యోగ యువతకు భరోసానిచ్చేందుకు కాంగ్రెస్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభను నిర్వహిస్తోంది.
.ఈ సభకు ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసింది. రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీ అనౌన్స్ చేయగా.. యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు. కేసీఆర్ హయంలో యువతకు జరిగిన అన్యాయాన్ని వివరించి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువత కోసం ఏమేం చేయనున్నారో ఈ డిక్లరేషన్ ద్వారా వెల్లడించనున్నారు.
నీళ్ళు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం… ఉద్యమ ఆకాంక్షలు స్వరాష్ట్రంలో నెరవేరలేదని యువత అసంతృప్తిగా ఉంది. బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఎనభై వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
టీఎస్ పీస్సీ కొన్ని పరీక్షలు నిర్వహించినా అవి పేపర్ లీక్ తో రద్దయ్యాయి. దీంతో బీఆర్ఎస్ సర్కార్ పై కాంగ్రెస్ వరుసగా నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 8న యూత్ డిక్లరేషన్ సభను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తుందో ఈ సభలో ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు.
యూత్ డిక్లరేషన్ లో ప్రధానంగా ఉండనున్న హామీలు ఇవేనా..?
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…