బాలికపై అత్యాచారానికి పాల్పడిన విశాఖ జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానందస్వామిపై కేసు నమోదైంది.మైనర్ బాలికపై పూర్ణానందస్వామి లైంగిక వేధింపులు నిజమేనని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
పరిపూర్ణనంద స్వామి ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ కేసును దిశ పోలీసు విభాగం డీఎస్పీ వివేకానంద నేతృత్వంలో విచారణ చేపట్టారు. బాలిక చేసిన ఆరోపణలు నిజమేనని విచారణలో తేల్చిన పోలీసులు… ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.
విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, తొమ్మిది మంది బాలురు ఉన్నారు.ఓ బాలికను పూర్ణానందస్వామి అర్దరాత్రి నిద్రలేపి గదిలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసినట్లు చెప్పారు. మరో బాలికతోనూ ఇలాగె ప్రవర్తించడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో బాలికను ఇంటికి తీసుకెళ్ళారు.
విషయం బయటకు రాకుండా బాలిక కుటుంబ సభ్యులపై ఒత్తిళ్ళు తీసుకొచ్చారు. ఇక మరో బాలిక స్వామి ఆగడాలను భరించలేక ఆశ్రమం నుంచి తప్పించుకొని బయటకు వచ్చి ఫిర్యాదు చేసింది.
Also Read : హైదరాబాద్ లో కాల్ బాయ్స్ సేవలు – రెండు గంటలకు రూ.7 వేలు చార్జీ..!
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…