Categories: entertainmentNews

Ramarao On Duty : డైరెక్టర్ శరత్ “పుష్పాను” అడ్డంగా ఇరికించాడు గా …

Ramarao On Duty : ఇండస్ట్రీలో కొన్ని మూవీలు ఒక రేంజ్ లో దూసుకుపోతూ బ్లాక్ బాస్టర్ అవుతుంటాయి. అలాంటి సినిమాలలో కొన్ని పొరపాట్లను మనం పట్టుకోలేం. కానీ ఒక్కొక్క సినిమాలో అవి చిన్న మిస్టేక్ లైన వాటిని సాగదీస్తూ ఉంటారు. ఈ సినిమాలో అలా చేయాల్సింది. ఇలా చేశారు .అని కామెంట్స్ చేస్తూ ఉంటాం. వాటిపై ఎంతో రచ్చ చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి ఒక పొరపాటే మాస్ మహారాజా మూవీ రామారావు ఆన్ డ్యూటీ లో ఒక పొరపాటున పట్టుకొని, దాంతో నానా రచ్చ చేస్తున్నారు. ఈ మూవీ శరత్ మండవ దర్శకత్వంలో వహించారు.

అయితే ఈ మూవీ ని ఒక రేంజ్ లో బ్లాక్ పాస్టర్ గా ఊహించుకున్నారు. అయితే ఈ మూవీ శుక్రవారం అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. అయితే అభిమానులను ఎంతో నిరాశకి గురిచేసింది. ఈ మూవీ, ఈ మూవీ చూసిన ప్రతి ఒక్క ,అభిమాని డైరెక్టర్ పై మండిపడుతున్నారు. ఈ సినిమా కథ సరిగా లేదని దర్శకుడు పై విమర్శలు చేస్తున్నారు. దీనికి తల తోక లేని కథను ఎంచుకున్నారు. అని అభిమానులు వారి భావాలను వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు మొదటి షో నుంచి ఈ సినిమాకి విమర్శలు మొదలయ్యాయి.

Director Sarath pushed Pushpa across…

స్లో సెన్సేషన్ అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎర్రచందనం నేపథ్యంలో ఈ సినిమాని నిర్వహించారు. మిస్సయిన వ్యక్తుల వారి వారి వెనకున్న ఎర్రచందనం స్మగ్లర్ల సందర్భంలో సాగే మూవీ ఇది. ఇది నేపథ్యంలో ఎర్రచందనం పుష్ప సినిమా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీతో చూస్తే “రామారావు ఆన్ డ్యూటీ” కొన్ని సందర్భాలలో నీరసపడి పోయినట్లుగా కనిపించింది. అయితే ఈ విషయంలో మాత్రం పుష్ప సినిమాని అడ్డంగా ఇరికించింది. ఈ మూవీ, ఎర్రచందనం మొద్దులను నీళ్లలో వేస్తే అవి మునిగిపోతాయి.

Ramarao On Duty : డైరెక్టర్ శరత్ “పుష్పాను” అడ్డంగా ఇరికించాడు గా …

అని డైరెక్టర్ శరత్ మండవ ఈ మూవీలో చూపించారు. ఎందుకనగా నీటిలో మునిగే ఒకే ఒక మొద్దు ఎర్రచందనం కాబట్టి. అయితే ఈ విషయాన్ని పుష్ప మూవీ నిర్వహించిన డైరెక్టర్ సుకుమార్ ఎలా తెలుసుకోలేకపోయాడు. మూవీలో ఓ ముఖ్యమైన భాగంలో అల్లు అర్జున్ ఒక ప్లేస్ లో ఉన్న ఎర్రచందనం కర్రలను పోలీసులు వస్తున్నారు. అని సమాచారం రాగానే ..అల్లు అర్జున్ వాటన్నిటిని జెసిపి ద్వారా నదిలో పడే వేస్తాడు. అది మొత్తానికి ఒక డ్యామ్ దగ్గరికి చేరుతాయి. అక్కడున్న వ్యక్తి డ్యామ్ గేట్లను మూసివేస్తాడు. అప్పుడు ఎర్రచందనం కర్రలు అన్ని అక్కడే ఆగిపోతాయి.

ఈ సీన్ పుష్ప మూవీలో మొత్తంలో హైలెట్ సీన్. అయితే శరత్ మండవ దర్శకుడు నీటిలో ఎర్రచందనం కర్ర వేయగానే మునిగిపోతుంది. అని చెప్పడంతో, పుష్ప మూవీ వర్గాన్ని అడ్డంగా బుక్ చేసిందని చెప్తున్నారు. ఈ సందర్భంలో పాన్ ఇండియా వైట్ గా ఒక రేంజ్ లో నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ గా రానున్న మూవీలో అయినా సుకుమార్ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాడు అని నెటివిజన్లో అంటున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago