Categories: entertainmentNews

Kalyan Ram : చిరంజీవి, డైరెక్టర్లు సరైన స్క్రిప్ట్ తో రావడం లేదు… నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్న కళ్యాణ్ రామ్….

Kalyan Ram : కళ్యాణ్ రామ్ చేసిన సినిమా “బింబిసారా”ఈ చిత్రం మగధ రాజ్యానికి చెందిన రాజైనటువంటి వాడు బింబిసారా ఆయన కథనే ఈ సినిమా అయితే ఈ చిత్రం అభిమానులు ముందుకి రావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆగస్టు 5న రిలీజ్ అవ్వబోతున్నట్లు చెబుతున్నారు. దీని సందర్భంగా కళ్యాణ్ రామ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ తో బిజీగా ఉన్నారు. దీని నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలపై కొన్ని ప్రశ్నలు నందమూరి కళ్యాణ్ రామ్ అడిగారు. అయితే ఆయన మాట్లాడుతూ… మా “బింబిసార” చిత్రం టీజర్ విడుదల అయినప్పుడు.. మగధీర మూవీలా ఉంది అని అన్నారు.

ట్రైలర్ విడుదల అయిన తదుపరి బాహుబలి మూవీల ఉందని ఇప్పుడు చెప్తున్నారు. ఆదిత్య 369 చెబుతున్నారు. అయితే నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకనగా ఏదైతే సినిమాలు గురించి ఇలా ఉంది. అని చెప్తున్నారు. అవన్నీ కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చిన మూవీస్ కనుక “బింబిసార” మూవీ మొదలుపెట్టి టైంలో ఒక బడ్జెట్ అనుకున్నాం. అయితే ఈ కరోనా తదుపరి డిజిటల్ స్పేస్ పెరిగింది. ఆ విలువ తెలుగు మూవీస్ కి బాగా పెరిగింది. దాన్ని ఆధారంగా మా బడ్జెట్ ను కాస్త పెంచేసాం. అని అన్నారు కళ్యాణ్ రామ్. ప్రేక్షకులు బాక్స్ ఆఫీస్ కు ఎందువలన రావడం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో మూవీస్ చిత్రీకరణ ఆగిపోవడం అనే విషయంపై మీరు ఏమంటారు.? అని అడగగా..

Kalyan Ram : నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్న కళ్యాణ్ రామ్….

Kalyan Ram says that Chiranjeevi’s directors are not coming up with the right script

దీనికి కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ కు ప్రేక్షకులు రాకపోవడం అనేటువంటిది ఇబ్బందిగా నేను అనుకోవడం లేదు. ఎందుకనగా మేజర్ విక్రమ్ మూవీలను ప్రేక్షకులు సినిమా హాలల్లో ఎందుకు చూశారు. అభిమానులు మూవీ విడుదల కంటే మునుపే మనం ఇచ్చే కథ నచ్చితే తప్పకుండా థియేటర్స్ కి వస్తారు. దానికి గుడ్ విల్ వస్తే గుంపులు గుంపులుగా వస్తారు. ఇది ఎప్పటినుంచో ఇలానే జరుగుతుంది. అయితే బయట ఉన్న వాళ్లే థియేటర్లకు రావడం లేదు ఎక్కువగా అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. సినిమా చూడడానికి రావట్లేదు అనే దాన్ని నేను అస్సలు నమ్మను…

టాలీవుడ్ ప్రేక్షకులు చిత్రాలను మించి కామెడీ లేదు అందుకే వాళ్లకు నచ్చే కంటెంట్ ఇస్తే చాలు.. సులువుగా చెప్పాలంటే విక్రమ్ మూవీ మరి ఎందుకు బాక్సాఫీస్ లో దద్దరిల్లింది. అని కళ్యాణ్ రామ్ అంటున్నారు. టాలీవుడ్ లో జరుగుతున్న చిత్రీకరణ బందు గురించి మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. నాకేం తెలీదు అని చెప్పేశారు. చిరంజీవి దర్శకులు సరైన కంటెంట్ తో తీసుకు రావడం లేదు. అని ఆయన అంటున్నారు. దానికి కళ్యాణ్ రామ్ స్పందించారు. కానీ చిరంజీవి గారు ఏమన్నారు. నాకు తెలియదు అని చెప్పారు. కళ్యాణ్ రామ్.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago