పర్యావరణానికి మేలు చేసేలా ఇప్పటికే విద్యుత్ ఆధారిత వాహనాల తయారీని ప్రోత్సహిస్తోన్న కేంద్రం తాజాగా మరో కీలక ప్రకటన చేసింది.
చమురు దిగుమతి భారాన్ని తగ్గించుకునే లక్ష్యంతో పెట్రోల్ లో ఇథనాల్ కలిపి వినియోగించడాన్ని మరింత ప్రోత్సహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీని వలన వాహనదారులకు కూడా మేలు జరుగుతుందని చెప్పింది.
ఎందుకంటే లీటర్ పెట్రోల్ ధర.120 ఉంటే ఇథనాల్ కేవలం రూ.60మాత్రమేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం 20శాతం ఇథనాల్ ను కలిపి పెట్రోల్ ను వినియోగిస్తున్నారు. దీంతో రైతులకు కూడా లాభం చేకూరుతోందన్నారు. అందుకే ఇథనాల్ తో నడిచే వాహనాలను భవిష్యత్ తీసుకురానున్నట్లు చెప్పారు.
నాగ్ పూర్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. భవిష్యత్ లో అని విద్యుత్ ఆధారిత వాహనాలను తీసుకురానున్నట్లు తనతో మెర్సిడెజ్ బెంజ్ చైర్మన్ చెప్పారని గుర్తు చేసిన గడ్కరీ…అందుకే ఇకపై ఇథనాల్ తో నడిచే వాహనాలను తీసుకురానున్నట్లు వెల్లడించారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…