Rajamouli : స్టార్ డైరెక్టర్లలో ఒకరు ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతూ దర్శకతీరుడు అనిపించుకున్నారు రాజమౌళి అయితే జక్కన్న క్రియేటివిటీ ఏంటో జాతీయస్థాయిలో తెలియజేసిన తొలి సినిమా మగధీర అని చెప్పాలి. జక్కన్న ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు ఈ సినిమా తర్వాత సింహాద్రి చత్రపతి విక్రమార్కుడు యమదొంగ వంటి సినిమాలను చేసే బ్లాక్ బస్టర్ హిట్లర్ అందుకున్నారు.
ఇదే క్రమంలో ఒక దృశ్య కావ్యంగా మలిచిన మగధీర సినిమా ను బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.ఎన్నో సరికొత్త రికార్డులను నమోదు చేసి ది ఈ సినిమా వచ్చి ఇప్పటికి 13 ఏళ్లు అయింది.సినిమాలో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించారు 2009 జూలై 31న థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను బద్దలు కొట్టింది.
Rajamouli : బాక్సాఫీస్ వద్ద జక్కన్న అంటే ఏంటో నిరూపించుకున్న సినిమా ఇదే

75 కోట్ల షేర్ అందుకు అప్పటికే తెలుగు చిత్రంలో అత్యంత ద్రాస్ రావట్లే రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా కొన్ని థియేటర్లలో 50 వంద రోజులు ఆడింది మరికొన్ని థియేటర్లలో వెయ్యి రోజులు కూడా ఆడేది. మగధీర సినిమా బెస్ట్ కొరియోగ్రఫీ మరియు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ క్యాటగిరిలో రెండు నేషనల్ అవార్డ్స్ అందుకుంది.తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ మగధీర సినిమా వచ్చి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో#13YrsOf HistoricalMagadheera అనే హాష్ టాటూ ట్రెండ్ చేశారు గీత ఆర్ట్స్ సంస్థ ట్రీట్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గేమ్ చేజర్ కి 13 ఏళ్లు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ బాక్సాఫీస్ వద్ద విద్వాంశం సృష్టించింది అని పేర్కొన్నారు.