Guppedantha Manasu 4 August Today Episode 520 : దేవయాని మాటలకు, సాక్షి తిరిగి ఇంట్లో వాళ్లందరినీ బెదిరిస్తోంది. సాక్షి అంత ధైర్యంగా మాట్లాడటానికి తనకి దేవయాని సపోర్ట్ చేస్తుందా

Guppedantha Manasu 4 August Today Episode 520 : గుప్పెడంత మనసు సీరియల్ 4-aug-2022 (520) ఎపిసోడ్ ముందుగా మీ కోసం… సాక్షి, దేవయానితో ఏంటి అంటి మీరు కూడా రిషికి సపోర్ట్ చేస్తున్నారు అని అడుగుతుంది. రిషికి నువ్వంటే ఇష్టం లేదు ఇంట్లో వాళ్లందరికీ కూడా నీకు, రిషితో పెళ్లి ఇష్టం లేదు అని కచ్చితంగా తేల్చి చెబుతోంది.అలా అంటారేంటి ఆంటీ అని సాక్షి అనగానే, రిషి కి ఇష్టంలేదు, ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదు అసలు ఈ పెళ్ళి జరగదు నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేస్తుంది దేవయాని.దేవయాని మాటలకి ఒక్కసారిగా ఇంట్లోవాళ్లందరూ షాక్ అవుతారు.నువ్వేం చేయగలవు రచ్చచేస్తావు, పరువు తీశావ్ అంతకంటే ఇంకేం చేస్తావు. నచ్చని మనిషి తో పెళ్లి చేసుకొని ఎన్నిరోజులు బలవంతంగా కాపురం చేస్తావ్ అని అడుగుతుంది దేవయాని.మీరేం చెయ్యకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను అని సాక్షి అంటోంది.నువ్వేం చేస్తావు కాలేజ్ పరువు తీస్తావా, రిషి పరువు తీస్తావా, వసుధర పరువు తిస్తావా. నువ్ ఏం చేసినా సరే మేమందరం ఒక్కటయ్యాం నీ అంతు చూస్తాం అని దేవి అని ఖరాఖండిగా సాక్షితో మాట్లాడుతుంది. నేను కోర్టుకెళతాను పోలీస్స్టేషన్ కెళ్తాను మీ సంగతి చెప్తాను. రెండ్రోజుల్లో పెళ్లిపత్రిక తో నా ఇంటికి పిలుపు రావాలి. లేకపోతే ఇదే నట్టింట్లో పాయిజన్ తెచ్చుకొని పాయిజన్ తాగి నా చావుకి మీరే కారణం అని చెప్పి మరీ చచ్చిపోతాను అని అంటోంది సాక్షి. జరిగితే రిషితో నా పెళ్లి లేదా నా చావు ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగుతుది. మీ కుటుంబాన్ని నాశనం చేయకపోతే నాపేరు సాక్షి కాదు అని బెదిరిస్తోంది సాక్షి.

ఇక ఆ తర్వాత కారు ఆగిన దగ్గర రిషి, వసుదార ఇద్దరూ ఉంటారు ఆ కారేమో స్టార్ట్ అవ్వలేదు కార్క్ ఏమైంది సార్ మీకు రిపేరింగ్ వచ్చు కదా అని వసుదార అడుగుతోంది. నాకు డ్రైవింగ్ మాత్రమే తెలుసు చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేయగలను అంతేగాని రిపేరింగ్ అంటే నావల్ల కాదు అని రిషి అంటాడు.ఇప్పుడు ఎలా సార్ అని అంటోంది వసుధార నాకు అర్థం కావట్లేదు వెనక్కి వెళ్ళలెము ముందుకు వెళ్లలేం అదే చూస్తున్నానని రిషి అంటాడు. ఇంతలో అక్కడికి ఒక అతను వస్తాడు.వచ్చిన అతనికి మిషన్ ఎడ్యుకేషన్ సాయంతోనే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నాడని రిషి సార్ నాకు తెలుసు అని చెప్తాడు ఒకతను.కారు రిపేర్ అయినట్టుంది కథ సార్ అంటాడు వచ్చినతను. మీరేమనుకోకపోతే మా ఇల్లు ఇక్కడ దగ్గర్లోనే ఉంది మా ఇంటికి రండి అని అతను పిలుస్తాడు.సరే మెకానిక్ చేస్తాను అని చెప్పి రిషి మెకానిక్ కి ఫోన్ చేశాడు.తర్వాత దేవయాని ఇంట్లో అందరి ముందూ ఏంటి సాక్షి నన్ను యని మాటలంది ఎంత సపోర్ట్ చేస్తాను. తను నామీద కోర్టు కేసు పెడతానని పోలీస్ స్టేషన్ కి పంపిస్తాను అని అంటా౦ది.ఇక ఆ తర్వాత దేవయాని గౌతం రిషి కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పవా. నాకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి పిలిపించు అని అంటోంది దేవయాని. వద్దు గౌతమ్ అని ధరణి సైగ చేస్తుంది దాంతో ఫోన్ కలవట్లేదని చెప్తాన్లే వదినా అని గౌతమ్ అంటాడు.

Guppedantha Manasu 4 August Today Episode 520 : సాక్షి అంత ధైర్యంగా మాట్లాడటానికి తనకి దేవయాని సపోర్ట్ చేస్తుందా

Guppedantha Manasu 4 August Today Episode 520
Guppedantha Manasu 4 August Today Episode 520

పదేపదే దేవయాని సాక్షికి ఎంత సపోర్ట్ చేసాను నన్ను ఎన్నిమాటలు అంది అని కావాలనే అమాయకంగా అంటుంది దేవయాని.రిషి వసుదారని ఒకతను వాళ్ళింటికి తీసుకెళ్తాడు మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది సర్దుకోండి సార్ అని చెప్తారు. వసుధరా ఇల్లు దేముది మనసు పెద్దగా ఉంటే చాలు అని అంటోంది వసుదార. వాళ్ళ ఇంట్లో వాళ్లని పిలవగానే పిల్లలు రిషి సార్ వచ్చారని చాలా సంబరపడతారు.రిషి సర యవరు చెప్పండి అని పిల్లల్ని అడిగితే రిషి సార్ డీపీఎస్పీ కాలేజ్లో ఎండీ సార్ రిషి సార్ వల్లనే చాలా మంది చదువుకుంటున్నారు అనే పిల్లలు మంచిగా చెప్తారు.వాళ్ల ఇంట్లోనే భోజనం చెయ్యమని రిషిని వసుదారని ఒప్పిస్తారు. దానికి రిషి వసుదార కుాడ ఒప్పుకుంటారో. ఇకపోతే చికటి అయున తర్వాత పిల్లల్ని చదువు చెప్తుంటే వసుదార సడన్గా కరెంటు పోతుంది.ఇక ఆ తర్వాత దేవియని ఇంట్లో పదేపదే సాక్షి మాట్లాడిన మాటల్ని రిపీట్ చేస్తూ ఉంటుంది. దానికి జగతి మీరెందుకు అంతలా భయపడుతున్నారు అని జగతి అడుగుతుంటే. కావాలనే సింపతీ కొట్టేయాలని చూస్తోంది దేవయాని.నన్ను అర్ధం చేసుకున్నది రిషి ఒక్కడే అనే రిషికి ఫోన్ చేయబోతుంటే దేవయాని. ఇకపోతే ఇక్కడ చూస్తే కరెంట్ బోర్డు దగ్గర వసుదార చెక్ చేస్తూ ఉంటుంది.

పిల్లలు నీకు కరెంట్ పన్ను వచ్చాఅక అని అడిగితే నేర్చుకుంటే అన్ని పనులు వస్తాయని వసుదార అంటోంది.ఫ్యూస్ పోయింది అందరి ఇళ్లల్లో కరెంటు ఉంది మన ఇంట్లోనే లేదు అని వసుదార బోర్డ్ రిపేర్ చేసే పనుల్లో ఉంటుంది. పిల్లలు బయటకు వెళ్లిపోతారు రిషి నేమో సాఫ్ట్వేర్ పట్టుకొని ఒకరికి సాయం చేస్తాడు. వసుదా కింద పడిపోతుంటే రిషి పట్టుకుంటాడు అలా ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు కాళ్లు పట్టుకొని చూసుకుంటూ వుంటారు.నీ కళ్ళల్లో చూస్తే ప్రేమ కనిపిస్తుంది కానీ నీ పెదవుల నుంచి ఆ మాట రావట్లేదు ఏంటి వసుధార అని రిషి మనసులో అనుకుంటాడు.నా మనసులో మిరున్నారు రిషి సార్ నా మనసులో మాట మీకు చెప్పక పొరపాటు చేశాను. ఇప్పుడే మీకు నా మనసులో మాట చెప్తాను. ఇంత కంటే మంచి సందర్భం ఉండదేమో అనే వసుదార తన మనసులో మాట చెప్పబోతోంది కానీ ఇంతలో ఆ ఇంట్లో వాళ్లు పిలుస్తారో ఫ్యూసు పెడుతోంది కరెంటు వస్తుంది. ఆ ఇంట్లో వాళ్లందరూ ఎలాగో చాలా చీకటి అయ్యింది కదా ఈ రోజు రాత్రి మీరిక్కడే ఉండండి అని అందరూ రిక్వెస్ట్ చేస్తారు.చుట్టాలింటికి ఎవరైనా వస్తే ఎప్పుడు వెళ్తారా అని ఆలోచించే ఈరోజుల్లో ఇక్కడే ఉంటామని ఎంత ప్రేమగా అడుగుతున్నారు అని రిషి ఒప్పుకుంటాడు. దాంతర్వాత జగతి, మహీంద్రా, గౌతమ్, సాక్షి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు. గౌతమ్ అంకుల్ నాకర్థం కావట్లేదు సాక్షి అంత ధైర్యంగా మాట్లాడడానికి తనకి సపోర్టుగా ఎవరున్నారు అని అడుగుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.