Raksha Bandhan : చెల్లెలు, అన్నయ్య నుదుటిపై కుంకుమ పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తుంది. ఆ తర్వాత ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని హారతిస్తుంది. ఆమెకు జీవితమంతా అండగా ఉండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు అన్నయ్య. “రక్షా అంటే రక్షణ, “బంధన్” అంటే సంబంధం… అందుకే ఈ పండగకు రక్షబంధన్ అనే పేరు వచ్చింది. చెల్లెలు తన అన్నయ్యకు చేతికి రాఖీ కట్టేటప్పుడు… దీర్ఘాయువు., శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది. అయితే రాఖీ కుడి చేతికి మాత్రమే ఎందుకు కడతారు, ఎడమ చేతికి కట్టుకోవచ్చు కదా అనే సందేశం చాలామందికి వస్తుంది. అసలు దీనికి కారణం ఏంటంటే…
హిందూ సాంప్రదాయం ప్రకారం ఎడమ చేతిని చెడుగా భావిస్తారు. రాఖీ కట్టడం శుభమైనది కాబట్టి కుడి చేతికి కట్టుకుంటారు.
భారతీయులు ఎక్కువగా ఎడమ చేతిని శుభ్రపరిచే ప్రక్రియ కోసం వాడుతారు. హిందువులు చెప్పుకునే సవ్యఆపసవ్య దిశల నియమం ప్రకారం సవ్య దిశ విశ్వానికి అనుగుణంగా ఉంటుంది. అపసవ్య దిశను నెగిటివ్ ఎనర్జీగా పరిగణిస్తారు. దీనివల్ల శారీరక రుగ్మతలు వస్తాయని కనుగొన్నారు. అందుకే రాకిని కుడి చేతికి మాత్రమే కట్టాలని చెబుతారు. చాలా సంస్కృతాలు, భాషల్లో… కుడిని అదృష్టంగా మరియు ఎడమను దైవదూషణగా భావిస్తారు.
Raksha Bandhan : దీని వెనక ఉన్న కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు.

ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం కుడి చేతికి రాఖీ కట్టడం వల్ల వాత ,పిత్తా, కఫం నియంత్రణలో ఉంటాయని చెబుతారు. చౌదరి రాఖీ కట్టినప్పుడు ఈ మూడు శరీరక అంశాలు క్రమబద్ధీకరించి ఆరోగ్యం రెట్టింపు అవుతుంది. నాడీ శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఇడా, పింగళ, సుషున్న అనే మూడు నాడులు ఉంటాయి. ఈ మూడింటిలో పింగళ నాడి కుడివైపున ఉంటుంది… పురుషత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆధ్యాత్మీక ప్రపంచంతో మరింత అనుసంధానించి ఉంటుంది. పురుషుల్లో పింగళనాడి శక్తివంతమై పురుషాధికత్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సౌధ రెడ్డి కుడి చేతికి రాఖీ కడతారు.