Puri Jagannath : పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా తన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్ తీశారు. తన మూవీస్ లో హీరోకి క్యారెక్టర్ ను హైలెట్ చేస్తూ ఆయన తీసే విధానం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. పూరి జగన్నాథ్ మొదటి సినిమా నుంచి ఇదే ఫందాలో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ టైగర్ మూవీ తో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ స్టార్ డైరెక్టర్ పర్సనల్ లైఫ్ లో కొన్ని డిస్టబెన్స్ ఉన్నాయని నెట్టింట ప్రచారం జరుగుతుంది. పూరి జగన్నాథ్ మరియు తన భార్య లావణ్య విడాకులు తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతూ వచ్చింది.
దీంతో తన భార్య లావణ్య కు విడాకులు ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ మధ్య జరిగిన చోర్ బజార్ మూవీ ఫంక్షన్ లో టాలీవుడ్ నటుడు మరియు నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ ఈ మూవీలో నటించగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి పూరి జగన్నాథ్ హాజరు కాకపోవడంతో కొడుకు సినిమా తీస్తే పట్టించుకోవా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్. ఇక పూరి భార్య లావణ్య పై మా తల్లి దేవత లాంటిది అంటూ ప్రశ్నించాలి కురిపిస్తూ అన్యాయం చేయొద్దంటూ బండ్ల గణేష్ పూరీ జగన్నాథ్ కి సూచించాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు ఎక్కువయ్యాయి.
Puri Jagannath : ఎట్టకేలకు పూరి జగన్నాథ్ దపతుల విడాకుల వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

తాజాగా పూరి జగన్నాథ్ మరియు లావణ్య ల మధ్య జరుగుతున్న ఈ డిస్కషన్కు నెరవేస్తూ అంబర్పేట్ శంకరన్న స్పందించడం జరిగింది. లావణ్య మరియు పూరి జగన్నాధులు ప్రేమ వివాహమని వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకున్నారని. వాళ్ళిద్దరూ పెళ్లి చేసింది అంబర్పేట శంకరన్న గారిని. అంబర్పేట్ శంకర్ గారు ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇప్పుడొస్తున్న ఈ విడాకుల వార్తలన్నీ ఆ వాస్తవమని. వారి ఇరువురు చాలా సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఊరి లావణ్య కుమారుడైనటువంటి ఆకాశ పూరి కూడా ఈ వార్తలపై స్పందిస్తూ ఇవన్నీ అవాస్తవమని కావాలనే కొందరు క్రియేట్ చేశారని మా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.