Kareena Kapoor : సీత పాత్ర చేసేందుకు 12 కోట్లు రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన కరీనాకపూర్.

Kareena Kapoor : బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఈ అందాల ముద్దుగుమ్మ దాదాపు 50 చిత్రాల పైననే చేసింది. ఈ అమ్మడు, అభిషేక్ బచ్చన్ తో కలిసి రెఫ్యూజి అనే మూవీతో తెరంగేట్రం చేశారు. ఈ మూవీకి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది. అయితే ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా ముంబైలో. రామాయణం మూవీలో సీత రోల్ కోసం ఈ ముద్దుగుమ్మ 12 కోట్ల పారితోషకం డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే ఈ సమాచారం అంతా వాస్తవానికి ఇది ట్రాష్ అంటున్న కరీనాకపూర్. ఈమె ఒక ఇంటర్వ్యూలో లాల్ సింగ్ చడ్డా ప్రమోషనల్ ఎపిసోడ్లో ఇంగ్లీష్ వెబ్సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తను స్పందించారు.

కరీనాకపూర్ సోషల్ మీడియా ఎకౌంట్లు చూసుకోవడానికి పి ఆర్ లంటూ ఎవరు లేరు. అని ఆమె చెప్తున్నారు. కరీనా సోషల్ మీడియాతో పెద్దగా టచ్ లో . ఉండను అని తను తెలియజేశారు. నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా కూడా ఉండను నాకంటూ ఒక ఫ్యామిలీ, పిల్లలు, స్నేహితులు ఉన్నారు. వాళ్లతోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాను. ఎప్పుడన్నా నాకు చూడాలి అనిపిస్తేనే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను అని ఆమె వెల్లడించారు. తర్వాత రామాయణం మూవీలో సీత పాత్ర చేసేందుకు మీరు 12 కోట్లు పారితోషకం డిమాండ్ చేశారు అంట కదా… అని రిపోర్టర్ అడగగా.. కరీనా నాకు అలాంటి ఆఫర్స్ ఏమి రాలేదు. ఆ మూవీలో ఆ పాత్రకి నన్ను అనుకోలేదు.

Kareena Kapoor : వార్తలపై క్లారిటీ ఇచ్చిన కరీనాకపూర్.

kareena kapoor clarity given on 12crores remuneration for seetha role
kareena kapoor clarity given on 12crores remuneration for seetha role

అప్పుడు నేను ఎలా పారితోషకం నాకు 12 కోట్లు కావాలని ఎలా అడుగుతాను. ఇలాంటి రూమర్స్ ఎలా వస్తున్నాయో నాకు సమజ్ అవట్లేదు. ఈ టెక్నాలజీ లో అబద్దాల వార్తలకు హద్దు, పద్దు లేకుండా పోయాయి. వాళ్లు చూడడానికి, చదవడానికి కొన్ని కామెంట్స్ చేసుకోవడానికి ఇలాంటి వార్తలను రాస్తూ ఉంటారు. ఇటువంటివి వార్తలు చూసినప్పుడు మా పని మేము చేయాలో..లేదా వీటికి ఆన్సర్స్ ఇచ్చుకుంటా పోవాలా.. అని అనిపిస్తూ ఉంటుంది. కరీనాకపూర్ఇలా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.