Mahesh Babu : మహేష్ బాబు త్వరలో తెరకెక్కుతున్న చిత్రం ఎస్ ఎస్ ఎం బి 28 ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టును త్రివిక్రమ్ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సినిమాకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నట్లు సినీ వర్గాల ఇన్ఫర్మేషన్. మహేష్ బాబు టాలీవుడ్ లో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కోరుతూ మంచి క్రేజీ మీద ఉన్నాడు. రీసెంట్గా సర్కారు వారి పాటతో సెక్స్ యాక్షన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు.
SSMB28 సంబంధించిన కొన్ని క్లూస్ ప్రేక్షకులకు ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కు సంతోషాన్నిస్తున్నాయి. ఇది ఇలాగ ఉండగా మహేష్ బాబు సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్కిట్ ప్రకారం మరో హీరోయిన్ కూడా ఛాన్స్ దొరికింది. ఆ హీరోయిన్ గురించిన తాజా అప్డేట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేయబోతున్నట్లు దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి అగ్ర నిర్మాత అయినటువంటి హారిక హాసిని క్రియేషన్స్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది ఆగస్టులో షూటింగ్ మొదలు పెట్టినట్లుగా సినీ వర్గాల సమాచారం.
Mahesh Babu : చెన్నయ్ భామతో రోమన్స్ కు రెడీ అవుతున్న మహేష్ బాబు.

2023 సంవత్సరంలో సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో కాలేజ మంచి ప్రేక్షకరణ పొందడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతకు ముందు తీసిన అతడు భారీ స్థాయిలో సక్సెస్ ని సాధించింది. ఈ విధంగా మహేష్ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సక్సెస్ కోసం మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంలో కూడా చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి ఈ సినిమాకి అసుర సంధ్య వేళలో అనే టైటిల్ ని అనుకున్నట్లుగా తెలుస్తుంది. SSMB28 మహేశ్ బాబు అభిమానులకు మంచి విజువల్ ట్రీట్ ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు.