Director Shankar : శంకర్ దూరంతో బాధపడుతున్న హీరోలు.. కోలీవుడ్ కు రీఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్…

Director Shankar : : ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్లలో ఒకడు ఎస్ శంకర్ ఈయన ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. శంకరును ఇండస్ట్రీలో రాజమౌళితో సమానంగా పోలుస్తారు. ఈయన సినిమాలకు పెట్టె బడ్జెట్ అధికంగానే ఉంటుందంట. అదేవిధంగా ఈయన ఎంచుకున్న స్టోరీ కూడా అత్యధికంగానే ఉంటుందట. ఇలా ఎన్నో సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలను అందుకున్నాడు. ప్రస్తుతం శంకర్ మెగా స్టార్ తనయుడు అయిన రామ్ చరణ్ తో ఒక మూవీ తెరకెక్కిస్తున్న క్రమంలో ఎన్నో అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా ఈ సంఘటన ఇండియా 2 సగంలో ఆగిపోవడం అనేది సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కెరలు కొడుతున్నాయి. సాధారణంగా కథనాలు సహజమే అయినప్పటికీ ఈయన ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరోలని కాదనుకొని మరీ టాలీవుడ్ హీరోల వైపు తన చూపు మల్లడం ఈ విషయం నెట్టింట సంచనాలంగా మారింది.

అయితే ఇండియా టు షూటింగ్ సగంలో ఆగిపోవడంతో శంకర్ ఇమేజ్ కి గాయమైందని.. శంకర్ ని నమ్ముకుని ఏ నిర్మాత బడ్జెట్ పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అయితే శంకర్ ప్రతిష్ట గాయం చేసిన విషయం ముఖ్యంగా హైలెట్స్ అయింది. అయితే శంకర్ని నమ్మవద్దు అని కోలీవుడ్ వారు వాళ్ళ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. వీటి గురించి కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని ప్లాపులు కు కారణం ఈయన చేసే ఓవర్ థింకింగ్ అని సమాచారం వచ్చింది. దీనికి క్రమంలో చరణ్ తో మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు హైదరాబాదులోనే ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ తర్వాత టాలీవుడ్ హీరోలతోనే మూవీస్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని. ఇప్పటికే పలువురు హీరోల్ని కూడా తన ప్రాజెక్టులో నోట్ చేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది.

Director Shankar : శంకర్ దూరంతో బాధపడుతున్న హీరోలు.. కోలీవుడ్ కు రీఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్…

Shankar is going to make a re-entry to Kollywood suffering from Shankar's distance
Shankar is going to make a re-entry to Kollywood suffering from Shankar’s distance

ఇదిలా ఉండగా ఈయన మళ్లీ కోలీవుడ్ కు మోగ్గు చూపుతున్నారా. వాస్తవానికి ఇదే నిజము అని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సహజంగా శంకర్ తన మూవీ షూటింగ్స్ తప్ప ఇంకొక ఏ హీరో మూవీ గురించి గానీ వాటి సంబంధించిన ఈవెంట్లు కానీ హాజరవ్వడం అప్పుడప్పుడే జరుగుతుందట. ఆయన కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉండడం మూలంగా ఎలాంటి వాటిపై పెద్దగా ఆసక్తి చూపించరా.. లేదా శంకర్ కావాలనే ఇలా చేస్తుంటాడా. ఇది ఇలా ఉంటే ఈమధ్య కాలంలో శంకర్ ఏ మూవీ ఈవెంట్స్ ను వదలని తీరుని గమనించవచ్చు. అయితే ఇటీవలలో తమిళ బిజినెస్ మాన్ శరవణన్ చేసిన. ది లెజెండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు శంకర్ హాజరయ్యారు. అదేవిధంగా రెండు రోజుల కి ముందే కార్తీ హీరోగా చేసిన ఓ మూవీ ఈవెంట్ కు శంకర్ గెస్ట్ గా వచ్చారు.

ఆ ఈవెంట్ ఆధారంగా సూర్య చెప్పిన కొన్ని వ్యాఖ్యలు కోలీవిడ్ లో సంచలనం రేపాయి. శంకర్ ప్రతిభను సెల్ఫ్ లాంగ్వేజ్ గా గుర్తింపు రావడం లేదు. అని అర్థం సూర్య మాటల్లో వినిపిస్తుంది. మేము క్రేజ్ ఉన్న దర్శకుని వదిలేసుకోవాల్సి వస్తుంది. అని ఇండస్ట్రీను హెచ్చరించే విషయం హైలెట్ గా మారింది. కోలీవుడ్ వారు శంకర్ టాలీవుడ్ కు వెళ్లడం అనేది. మనమందరం ఎంత దురదృష్టమైన పరిస్థితుల్లో ఉన్నామో. ఆలోచించాల్సిన అవసరం ఉంది అనే తీరు కనిపిస్తుంది. అదేవిధంగా శంకర్ పలువురి కోలీవుడ్ స్టార్ హీరోల మూవీస్ సెట్ని సైతం చూసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సూచనలను బట్టి శంకర్ మళ్లీ కోలీవుడ్ కు రీఎంట్రీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మధ్యలో నిలిచిపోయిన ఇండియన్ టు తిరిగి స్టార్ట్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.