Sri Reddy : శ్రీ రెడ్డి కాస్టిగ్ కౌచ్ ఉద్యమంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అవతలివారు ఎలాంటి వారైనా సరే ఈ అమ్మడు తనదైన స్టైల్ లో కౌంటర్లు వేస్తూ చుక్కలు చూపిస్తుంది శ్రీరెడ్డి. మీ బామకి టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళింది. శ్రీ రెడ్డికి తమిళ్ ప్రేక్షకులు మంచి ఆదరణ ఇవ్వడంతో అక్కడ యూట్యూబ్ ఛానల్ తో తన అందాలను ఆరబోస్తూ అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా తన ఫేస్బుక్ లైవ్ లో మరియు ఘాట్ అయిన విమర్శలతో ఎప్పుడు కప్పుడు ట్రేడ్ సృష్టిస్తూ ఉంటుంది. నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ వ్యవహారంలో ఘాటైన విమర్శలు చేశారు. అదే అదేవిధంగా కర్మ ఎవరిని వదలదని ఇలా ఫ్యామిలీ పై మరోసారి పరోక్ష ఆరోపణలు దిగింది.
శ్రీ రెడ్డికి అవకాశాలు లేకపోవడంతో యూట్యూబ్లో వంటకాల ప్రోగ్రామ్ చేసుకుంటే తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమె చేసే ప్రోగ్రాంలో వంటలతో పాటు అందాలను కూడా వడ్డిస్తూ కుర్ర కారుకు తన అందాలతో విందు చేస్తుంది. శ్రీ రెడ్డి తను మామిడి తోటలో చేసిన నూడిల్స్ గురించి చెప్తు దానితో పాటుగాని అందాలతో కుర్రాళ్లను మత్తెక్కిస్తుంది. శ్రీరెడ్డి ఇప్పుడు తను చేస్తున్న వంటకాలు తో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తుంది. న్యూడిల్స్ చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రకృతిని చూస్తే ఒళ్ళు పులకరిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈసారి పల్లెటూరి వాతావరణం నూడుల్స్ చేసి పిల్లలకి పంచిపెట్టింది.
Sri Reddy : నూడిల్స్ తో పాటు అందాలు కూడా వడ్డిచేస్తుంది.

ఈ వంటలు చేస్తూ ముందుగా కూరగాయలు కట్ చేసుకోవాలని కౌంటర్స్ వేసింది. క్యారెట్ ని చూపిస్తూ కట్ చేసి ఎవరైనా ఎక్కవ చేస్తే దీని లాగానే కట్ చేస్తానంటూ కౌంటర్లు ఇచ్చింది ఈ అమ్మడు. అదేవిధంగా నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారంపై మరోసారి ఫైర్ అయింది. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవద్దు అంటూ డబ్బులు చూసి చాలా మంది అలానే వస్తారంటూ చెప్పింది. తన రోజు యోగి ఆత్మకథలు చదువుతానని, బుక్స్ ప్రతి ఒక్కరు చదువుతూ ఉండాలని ఈ ప్రోగ్రాం ద్వారా అందరికీ చెప్పింది. తన యూట్యూబ్ ప్రోగ్రాంలో న్యూడిల్స్ చేస్తూ తన తన అందంతో ఆకట్టుకుంది శ్రీ రెడ్డి. ఈ న్యూడిల్స్ ప్రోగ్రామ్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి తన అభిమానులతో పంచుకుంది.