Health Tips : నిమోనియా సమస్యతో బాధపడుతున్నారా..ఒక్కసారి ఈ డ్రింక్ ట్రై చేయండి…

Health Tips  : నిమోనియా సమస్య వచ్చినప్పుడు ఎలాంటివారికైనా సరే చాలా ఆయాసం ఉంటుంది. ఊపిరితిత్తుల లోపల గాలి తిత్తుల్లో ఈ సమస్య ఏర్పడడం వలన దగ్గు రావడం ఊపిరి సరిగా అందకపోవడం సమస్యలు ఎదుర్కోవాలి. దీని కారణంగా నిద్ర కూడా సరిగా పట్టదు. కొన్ని సందర్భాల్లో జ్వరం కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇక ఈ లక్షణాలు కనిపించినప్పుడు హృదయ వికారంగా , అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచించినట్లయితే మనం తీర్చుకున్న గాలి గొంతులో నుండి ఊపిరితిత్తులకు చేరి మొట్టమొదటిసారి ఎక్కువ గాలి వెళ్లినప్పుడు నిమోనియా వస్తుంది. అయితే ఈ నిమోనియా వచ్చినప్పుడు ఎలాంటి టెన్షన్ పడకుండా ఇంట్లోనే తగ్గించుకునే విధంగా కొన్ని చిట్కాలను తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

are-you-suffering-from-pneumonia-problem-try-this-drink-once

నిమోనియా సమస్య వచ్చినప్పుడు జ్వరంతోపాటు నోట్లో రుచి లేకుండా ఆకలి లేకుండా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇంట్లో ఆహారం తీసుకోకుండా మందులు వేసుకోకుండా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ తేనెను కలుపుకొని తాగాలి. ఇలా తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగటం వలన హాయిగా ఉంటుంది. ఇలా అర్థగంట తర్వాత మళ్ళీ తాగుతూ ఉండాలి. ఈ విధంగా తాగుతూ ఉన్నట్లయితే నిమోనియా సమస్య వెంటనే దూరం అయిపోతుంది. అంతేకాక నిమోనియాకి కారణమైన బ్యాక్టీరియాను పూర్తిగా చంపి మరోసారి ఇలాంటి కండిషన్ రాకుండా చేస్తుంది.

కావున నిమోనియా సమస్య వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఫాస్టింగ్ చేస్తూ మూడు లేదా నాలుగు సార్లు వేడి నీళ్లను ఆవిరి పట్టుతూ ఉండాలి. ఆవిరి పీల్చే సమయంలో వేడి నీటిలో తులసి ఆకు కూడా వేసుకోవచ్చు. ఇలా ఓ పది నిమిషాల పాటు చేసినట్లయితే ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. అయితే ఫాస్టింగ్ ఉంటే నీరసం రాదా అని సందేహం ఉండే ఉంటుంది. అందుకే రోజు లో మధ్యాహ్నం మాత్రమే భోజనం తీసుకోండి. ఇక మిగతా టైంలో వేడి నీటిలో తేనెను కలుపుకొని తాగుతారు కాబట్టి దాని ద్వారా ఎనర్జీ వెళ్ళిపోతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టం కి కాస్త రెస్ట్ ఇవ్వడం వలన ఈ తీవ్రత వెంటనే తగ్గిపోతుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం. యువతరం దీనిని ధృవీకరించలేదు.