Ram Charan : రామ్ చరణ్ ఆయన ఇటీవల లో విడుదలైనRRR సినిమా భారీగా విజయాన్ని అందుకున్న తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు .కాగా తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు తెలిసిన విషయమే, ఎంతో క్రేజ్ ను అందుకున్న నిర్మాత దిల్ రాజు మెగా బడ్జెట్లతో నిర్వహిస్తున్న ,ఈ చిత్రం బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిగా చేస్తుంది. అయితే ఈ చిత్రం కొంతవరకు షూటింగ్ అయిపోయింది.
దీనిలో చరణ్ డబుల్ పాత్రల్లో పోషిస్తున్నాడని సమాచారం రావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నేలకొనింది. అయితే ఈ మూవీకి బిజెపి నాయకులు దీనిపై భగ్గుమంటూ ఉన్న వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్స్ హైదరాబాదులో చేస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ను బిజెపి నాయకులు దీనికి అడ్డుపడడం కల్లోలం రేపింది. ఈచిత్రం షూటింగ్స్ సరూర్ నగర్ ఈఎమ్ హౌస్ లో జరుగుతున్నాయి. అయితే బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రావణి అంజన్ దీనిని అడ్డుకున్నారు. పిల్లలు కు ఇక్కడ క్లాసులు జరుగుతున్న సమయంలో ,చిత్ర ,చిత్రీకరణ అనుమతి ఎలా ఇస్తారు.
Ram Charan : రామ్ చరణ్ సినిమాకు ఆ పార్టీ వాళ్లు ఎందు అంతలా అడ్డుపడుతున్నారు…

అని శ్రావణి కోపడ్డారు. విద్యాశాఖ మంత్రి సబిత ఆమె లాభాల కోసమే, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. విద్యార్థులకు మంచి వసతులు కల్పించి మంచి విద్యను అందించాల్సింది పోయి ఈ సినిమాకు షూటింగ్లకు అనుమతి ఇచ్చి ప్రభుత్వం ఖజానాలకు,నిధులను దగ్గరేసుకుంటున్నారు. అని శ్రీవాణి మండిపడుతున్నారు. ఆమె విద్య వద్దు సినిమాలే ముద్దు అంటూ, నినాదాలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్స్ ఆపాలి అని శ్రీవాణి బిజెపి నేతలతో కలిసి ధర్నా చేస్తున్నారు. ఇటీవల విద్యార్థుల చదువులకు ఆటంకాలు కలుగుతున్నాయి. అని అంటున్నారు.
ఈ చిత్రం కోసం నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి, బాగుచేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ శంకర్ ఇద్దరు కలిసి ఈ చిత్రానకి షూటింగ్లో షార్ట్స్ సరిగా రావడం లేదు అని, సబిత క్షణాల్లో నిధులను మంజూరు చేశారు. అని అంటున్నారు. ఇంకొక వైపు బిజెపి నాయకులు చిత్రాలపై, ఘర్షణలకు దిగడం ఇటీవల లో చాలా ఎక్కువ అయిందని అభిమానులు విమర్శిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను పక్కనపెట్టి, గొడవలలో దూరడం బాగా అలవాటైపోయింది. ఈ బీజేపీ నేతలకు అని నెటివిజన్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.