Blood Sugar : మారేడు పండు చెట్టు మనందరికీ తెలుసు. ఈ జ్యూస్ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల శరీరానికి శక్తి అధికంగా లభిస్తుంది. కడుపులో నొప్పిగా ఉంటే. అప్పుడు ఈ మారేడు పండు జ్యూస్ తీసుకోవడానికి వల్ల కొంచెం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల పండ్ల జ్యూసులు తీసుకోలేరు. కానీ బెల్ సిరప్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. తియ్యగా ఉండే జ్యూసులు రక్తంలో షుగర్ ను పెంచడమే కాకుండా అతి తక్కువ ఫైబర్ ను కలిగి ఉంటాయి.
అటువంటి పరిస్థితుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ సిరపును తాగవచో లేదో తెలుసుకుందాం. ఫైబర్, విటమిన్ సి ,ఫాస్ఫరస్, ఐరన్ క్యాల్షియం, ప్రోటీన్ వంటి వివిధ రకాల పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కడుపునొప్పి ,విరోచనాలు, ఆమ్లత్వం వంటి కడుపునొప్పి వ్యాధులను దూరం చేయడంలో బెల్స్ సిరప్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సిరప్ బాడీలో రక్తాన్ని పెంచడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. కొన్ని పరిశోధనలు వెల్లడించిన సమాచారం ప్రకారం. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు ఈ జ్యూస్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది థైరాయిడ్ గ్రంధి కి సంబంధించిన మందులు ప్రభావితం చేస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా ఈ సిరప్ తాగకూడదు.
Blood Sugar : మధుమేహం వ్యాధిగ్రస్తులు ఈ జ్యూస్ తాగవచ్చా..?

ఈ సిరప్ తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్తులకు మారేడు పండు జ్యూస్ ఆరోగ్యకరమైనది కాదు. అది వారికి హాని కలిగించవచ్చ ఈ జ్యూస్ లో షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్తులు తీసుకొడదు. ఈ బెల్ సిరప్ ఎండాకాలంలో శరీరాన్ని చల్ల పరచడానికి బాగా ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలు ఈ జ్యూస్ తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే గర్భధారంలో దీని ఉపయోగాలు గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. మారేడు గర్భ స్రావం కలిగించవచ్చని నమ్ముతున్నారు.