Sri Reddy : శ్రీరెడ్డి అంటే ఒక సంచలనం అని చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలపై జరుగుతున్న కృత్యాలకు వ్యతిరేకంగా కాస్టింగ్ కౌచ్ అనే ప్రోగ్రాం తో వారి సమస్యలను వెలుగులోకి తెచ్చింది శ్రీరెడ్డి. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక పోస్ట్ లు పెడుతూ ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది ఈ అమ్మడు. మొదటి తెలుగు సినిమాలలో ప్రయత్నం చేసి అవకాశాలు దొరకక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటల ప్రోగ్రాములు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. శ్రీరెడ్డి చేసే ప్రోగ్రామ్స్కి సోషల్ మీడియా ద్వారా మంచి ఆదరణ లభించడంతో అది కొనసాగిస్తూ ఉంది ఈ అందాల శ్రీ రెడ్డి. యూట్యూబ్ ద్వారా నాన్ వెజ్ వంటలు చేస్తూ వంటలతో మరియు తన మాటలతో ఇంకా తన అందాలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇస్తుంది.
ప్రస్తుతం శ్రీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ లో చేసిన పాంప్లెట్ చాపల కూర నోరూరిస్తూ ఉంది. ఇందులో అందాలు ఆరబోస్తూ తన చిలిపి మాటలతో వంటల ప్రోగ్రాములో తన టాలెంట్ ని చూపిస్తుంది. అందాల భామ చేసిన చేపల కూర సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వస్తుంది. శ్రీ రెడ్డి చేసిన వంటలకు ఆమె చెప్పే విధానం కు ఎవరైనా వావ్ అని అనాల్సిందే. తాను చేసే వంటల ప్రోగ్రాం లో సెటైర్లు వేస్తూ పలువురు హీరో లను, హీరోయిన్లను తనదైన స్టైల్ లో విమర్శిస్తూ నెట్టింటా రచ్చలేపుతుంది. మొత్తం మీద ఏమైనా చేసిన చేపల కూరకు మరియు చేసిన అందాల ఆరబోతకు ఇంకా ఆకలి వేస్తోంది. ఈ వంటల ప్రోగ్రాంలో శ్రీ రెడ్డి తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఎన్నో విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకోంది.
Sri Reddy : చేపల పులుసు వండిన శ్రీరెడ్డి, ఊరించేలా చేస్తున్నది కురేకాదు ఆమె అందాలు కూడా…

శ్రీ రెడ్డి ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా ఏ ప్రోగ్రాం చేసినా పలువురు సెలబ్రిటీలను మరియు తనని ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినైనా సరే సోషల్ మీడియా వేదిక ద్వారా ఉతికి పారేస్తూ తనదైన స్టైల్ లో హైలెట్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో తను చేసి ప్రోగ్రామ్స్ కి ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. తన జోలికి ఎవరైనా వస్తే మామూలుగా ఉండదు అంటూ అని తను ఇచ్చే స్టేట్మెంట్లకు ఎవరైనా భయపడాల్సిందే. ఈ విధంగా శ్రీరెడ్డి వండిన చేపల పులుసు మరియు తన అందాల విందుతో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.