Mahesh Babu : విజయ్ సేతుపతి చాలా సినిమాలలో విలన్ గా నటిస్తున్నారు. అలాగే కొన్ని సినిమాల్లో తండ్రి స్థానంలో కూడా చేశారు. అయితే తాజాగా మహేష్ బాబు కోసం రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటుడుగా ఓ చిత్రం తెరకెక్క బో అన్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ బాబు తన జీవితంలో 28వ చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు నుండి షూటింగ్స్ మొదలుకానున్నవి. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం అధికారం గా తెలియజేశారు.
అలాగే ప్రస్తుతం వస్తున్న వార్త మేరకు ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా ఉండబోతున్నారు. వాస్తవానికి చివరిగా సర్కారు వారి పాట అనే చిత్రంతో మహేష్ బాబు అభిమానుల ముందుకు వచ్చారు. పరుశురాం దర్శకత్వంలో నిర్మించిన ఆ చిత్రంలో నటి కీర్తి సురేష్ నటించిన సముద్రఖని ఒక వ్యతిరేక రోల్స్లో నటించారు. ఈ చిత్రం అభిమానుల ముందుకు వచ్చి మంచి టాక్ ను అందుకుంది. అదేవిధంగా వసూళ్ల విషయంలో అధిక మొత్తంలోనే వసూళ్లు రాబట్టారు. ఈ చిత్రం యూనిట్ ప్రకటిస్తే ట్రేడ్ టీముల వాళ్లు మాత్రం కొంతవరకు నష్టాలతోనే బయటికి వచ్చింది. అని అంటున్నారు.
Mahesh Babu : త్రివిక్రమ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా…

ఈ విషయంలో ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం కంప్లీట్ అయిన తదుపరి, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక చిత్రం చేయనున్నారని పలువురు అనుకున్నారు. కానీ మహేష్ బాబు తన 28వ చిత్రం అని త్రివిక్రమ్ తో చేయనున్నానని అన్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రం చిన్నబాబు రూపొందిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రంలో విజయ్ సేతుపతిని విలన్ రోల్స్ అని అనుకున్నారు. లేదు కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర ను విలన్ గా అనుకుంటున్నారని చాలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.అయితే ప్రస్తుతం ఇంకొక విషయం స్క్రీన్ పైకి వచ్చింది.
అది ఏమిటంటే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా ఒక ముఖ్య మైన రూల్స్ నటిస్తున్నాడు. అని, అయితే అది విలన్ రోల్ నా లేక వేరే రోల్నా అనే విషయం మీద ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తన రోల్ కు విన్న తర్వాత తను చేస్తాను అని ఓకే అన్నాడు. విజయ్ సేతుపతి దీనికి అగ్రిమెంట్ కూడా కంప్లీట్ చేశారు. అని తొందరలోనే ఈ విషయం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయినీ అంటున్నారు. అయితే మహేష్ బాబు, విజయ్ సేతుపతి వీరు ఆగస్టులోనే షూటింగ్స్ మొదలు పెడతారని అంటున్నారు.